Telangana : తెలంగాణకు కొత్త చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్.. ఎవరంటే ? తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా (CEO)గా సుదర్శన్రెడ్డి నియమితులయ్యారు. ఇందుకు సంబధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ఇప్పటివరకు సీఈవోగా ఉన్న వికాస్ రాజ్ను.. ఎన్నికల సంఘం రిలీవ్ చేసింది. By B Aravind 05 Jul 2024 in Latest News In Telugu టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి Telangana New CEO : తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా (CEO) గా సుదర్శన్రెడ్డి (Sudarshan Reddy) నియమితులయ్యారు. ఇందుకు సంబధించి కేంద్ర ఎన్నికల సంఘం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుతం తెలంగాణ చీఫ్ ఎలక్టోరల్ ఆఫీసర్గా వికాస్ రాజ్ ఉన్న సంగతి తెలసిందే. అయితే ఇప్పుడు ఆయన్ని ఎన్నికల సంఘం (Election Commission) రిలీవ్ చేసింది. ఆ స్థానంలో సుదర్శన్ రెడ్డికి అవకాశం కల్పించింది. సుదర్శన్ రెడ్డి ప్రస్తుతం జీఏడీ ముఖ్యకార్యదర్శిగా ఉన్నారు. Also read: తెలుగు రాష్ట్రాల సీఎంల భేటీకి ముహుర్తం ఖరారు .. ఆ అంశాలపైనే చర్చ #telangana-new-ceo #chief-electoral-officer #sudarshan-reddy #telangana-news మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి