TDP Candidate Budda Rajashekar Reddy: శ్రీశైలం టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి RTVతో ఎక్స్ క్లూజివ్ గా మాట్లాడారు. ఈ సందర్భంగా వైసీపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. నియోజకవర్గంలో అరాచకాలు పెరిగిపోయాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. వర్ధన్ బ్యాంకు పేరుతో పేదల సొమ్మును దోచేశారని ఆరోపించారు. వరదరాజుల ప్రాజెక్టు పూర్తి అయితేనే ఎన్నికలకు వస్తానన్న శిల్ప ఏ మొహం పెట్టుకొని పోటీల్లో నిలబడ్డారని ప్రశ్నించారు.
పూర్తిగా చదవండి..TDP: ఏ మొహం పెట్టుకొని పోటీల్లో నిలబడ్డావు.. శిల్పపై బుడ్డా రాజశేఖర్ రెడ్డి ఫైర్..!
శ్రీశైలం నియోజకవర్గంలో అరాచకాలు పెరిగిపోయాయన్నారు టీడీపీ అభ్యర్థి బుడ్డా రాజశేఖర్ రెడ్డి. RTVతో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ అభ్యర్ధి శిల్పపై విరుచుకుపడ్డారు. వరదరాజుల ప్రాజెక్టు పూర్తి అయితేనే ఎన్నికలకు వస్తానన్న శిల్ప ఏ మొహం పెట్టుకొని పోటీల్లో నిలబడ్డాడని ఫైర్ అయ్యారు.
Translate this News: