NZ VS IND: 15 ఓవర్లు కంప్లీట్.. భారత్ భారీ స్కోర్

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. భారత్ ఓపెనర్లు నిలకడగా ఆడుతున్నారు. 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి భారత్ 93 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ (65*), గిల్ (23*) ఉన్నారు.

New Update
ROHITH AND GILL

ROHITH AND GILL

ఛాంపియన్స్ ట్రోఫీ ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగుతోంది. కివీస్ 50 ఓవర్లలలో 251 పరుగులు నిర్ధేశించింది. దీంతో 252 పరుగుల లక్ష్య ఛేదనకు టీమిండియా దిగింది. ఓపెనర్లుగా రోహిత్ శర్మ, శుభమన్ గిల్ క్రీజ్‌లోకి వచ్చారు. ఇద్దరూ నిలకడగా ఆడుతున్నారు. ఓ వైపు రోహిత్ చెలరేగి ఫోర్లు, సిక్సర్లతో అదరగొడుతుంటే.. మరోవైపు శుభమన్ గిల్ స్లోగా రొటేట్ చేస్తున్నాడు. దీంతో 15 ఓవర్లు కంప్లీట్ అయ్యేసరికి భారత్ 0 వికెట్ల నష్టానికి 93 పరుగులు సాధించింది. ప్రస్తుతం క్రీజ్‌లో రోహిత్ (65*), గిల్ (23*) ఉన్నారు. 

Advertisment
Advertisment
తాజా కథనాలు