PM MODI : రకుల్-భగ్నానీ జంటకు.. పీఎం మోదీ స్పెషల్ గ్రీటింగ్స్..!!

బాలీవుడ్ ప్రేమపక్షులు రకుల్ ప్రీత్ సింగ్ , జాకీ భగ్నానీ వివాహబంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. గోవాలోని ఐటీసీ గ్రాండ్ సౌత్ రిసార్ట్స్ వీరి వివాహం ఘనంగా జరిగింది. తాజాగా ప్రధానమంత్రి నరేంద్రమోదీ ఈ కొత్త జంటకు ప్రత్యేకంగా శుభాకాంక్షలు తెలిపారు.

New Update
Rakul Preet: మూడుముళ్ల బంధంతో ఒక్కటైన ప్రేమజంట..!!

Rakul - Bhagnani :  బాలీవుడ్(Bollywood) లవ్ బర్డ్స్(Love Birds) రకుల్ ప్రీత్ సింగ్(Rakul Preet Singh), నిర్మాత జాకీ భగ్నానీ(Jackky Bhagnani) వివాహబంధంతో కొత్త జీవితంలోకి అడుగుపెట్టారు. వీరి వివాహం గోవా(Goa) లోని ఐటీసీ గ్రాండ్ సౌత్ రిసార్ట్స్(ITC Grand South Resorts) లో ఘనంగా జరిగింది. ఈ ఈవెంట్ కు కుటుంబ సభ్యులతోపాటు బాలీవుడ్ సెలబ్రిటీలు హాజరయ్యారు. తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు తెలిపారు.

PM Modi

ఎల్లవేళలా ఒకరినొకరు ప్రక్కన ఉంటూ ఆకాంక్షలను సాకారం చేసుకోవాలనిఆలోచనాత్మకంగా, ఆప్యాయంగా బాధ్యతలను నిర్వర్తిస్తూ ఒకరి లోపాలను మరొకరు అర్థం చేసుకుంటూ జీవిత ప్రయాణంలో పరిపూర్ణ భాగస్వాములుకావాలని మోదీ తెలిపారు. ఈ వివాహవేడుకకు నన్ను ఆహ్వానించినుందుకు సంతోషంగా ఉంది. మరోసారి నా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అంటూ మోదీ కొత్త జంటకు ఆశీర్వాదాలు అందించారు.

Rakul - Bhagnani Marriage

ఈ విషయాన్ని రకుల్ తన ఇన్ స్టాగ్రామ్ అకౌంట్ స్టోరీ షేర్ చేశారు. చాలా గౌరవప్రదమైన ప్రధానమంత్రి మోదీ(PM Narendra Modi) జీ .. మీ శుభాకాంక్షలు మాకు చాలా అర్థాన్ని వివరించాయి. మీకు మా ధన్యవాదాలు అంటూ రకుల్ పోస్టు చేసింది.

ఇది కూడా చదవండి : నిరుద్యోగులకు ఆన్లైన్లో ఫ్రీ కోచింగ్.. అధికారులకు డిప్యూటీ సీఎం కీలక ఆదేశాలు..!!

Advertisment
తాజా కథనాలు