AICC Chief : ఏపీలో ఎన్నికలు(AP Elections) సమీపిస్తున్న తరుణంలో ప్రధాన పార్టీల్లో పలు మార్పులు చోటు చేసుకుంటున్నాయి. ఎవరూ ఊహించని మలుపులు తిరుగుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార వైసీపీ పై పార్టీలో ఉన్న నేతలు చాలా మంది అసంతృప్తిగా ఉన్నారు. ఈ క్రమంలోనే అసంతృప్త ఎమ్మెల్యేల ను కాంగ్రెస్(Congress) పార్టీలో చేర్చుకునేందుకు కాంగ్రెస్ ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల(YS Sharmila) ఆసక్తి చూపిస్తున్నారు.
పూర్తిగా చదవండి..Congress : వైసీపీ అసంతృప్త ఎమ్మెల్యేలపై షర్మిల ఫోకస్
ఏపీలో ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో వివిధ పార్టీల మధ్య వలసలు జోరుగా సాగుతున్నాయి. వైసీపీలో టికెట్ దక్కని ఎమ్మెల్యేలపై ఫోకస్ పెట్టారు ఏపీసీసీ అధ్యక్షురాలు షర్మిల. ఈ నేపథ్యంలో ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్యేలు హస్తం గూటికి చేరిపోయారు.
Translate this News: