Hindu Population Down: ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి (EAC-PM) ఇటీవల 1950 నుండి 2015 వరకు వివిధ దేశాలలో మతపరమైన జనాభా మార్పులను విశ్లేషించిన ఒక అధ్యయనాన్ని ప్రచురించింది. షేర్ ఆఫ్ రిలీజియస్ మైనారిటీస్: ఎక్రోస్- కంట్రీ ఎనాలిసిస్ (Share of religious minorities: A cross-country analysis) అనే పేరుతో అధ్యయనం చేసింది. ఈ అధ్యయనంలో పలు కీలక విషయాలను వెల్లడించింది.
పూర్తిగా చదవండి..Hindu Population Down: భారత్లో హిందువుల జనాభా తగ్గింది.. ముస్లింల జనాభా పెరిగింది.. రిపోర్ట్లో సంచలన విషయాలు
భారత్లో హిందూ జనాభా వాటా 1950 నుండి 2015 వరకు 7.82 శాతం తగ్గిందని ప్రధానమంత్రి ఆర్థిక సలహా మండలి తెలిపింది. అలాగే దేశంలో మైనారిటీలుగా ఉన్న ముస్లింల జనాభా 43.15 శాతం పెరిగినట్లు పేర్కొంది.
Translate this News: