Russia On Lok Sabha Elections: భారత్ లో లోక్ సభ ఎన్నికల జరుగుతున్న వేళ రష్యా ప్రభుత్వం సంచలన వ్యాఖ్యలు చేసింది. భారతదేశ పార్లమెంటరీ ఎన్నికలలో జోక్యం చేసుకోవడానికి.. దేశంలోని అంతర్గత రాజకీయ పరిస్థితులను “అసమతుల్యత” చేయడానికి అమెరికా ప్రయత్నిస్తోందని పేర్కొంది. ఖలిస్తాన్ వేర్పాటువాది గురుపత్వంత్ సింగ్ పన్నూన్కు వ్యతిరేకంగా జరిగిన హత్యా కుట్రలో భారతీయ పౌరుల ప్రమేయానికి సంబంధించి అమెరికా ఇంకా నమ్మదగిన సాక్ష్యం అందించలేదని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మారియా జఖరోవా మీడియా సమావేశంలో వ్యాఖ్యానించారు.
పూర్తిగా చదవండి..Russia On Lok Sabha Elections: లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటోంది.. రష్యా సంచలన ఆరోపణలు
ఇండియా లోక్సభ ఎన్నికల్లో అమెరికా జోక్యం చేసుకుంటుందని రష్యా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి జఖరోవా అన్నారు. భారతదేశంలో అంతర్గత రాజకీయ పరిస్థితులను అసమతుల్యత చేయడం, సార్వత్రిక ఎన్నికలను క్లిష్టతరం చేయడమే అమెరికా లక్ష్యమని ఆమె ఆరోపించారు.
Translate this News: