Seediri Appalaraju Emotional : గతంలో ఎప్పుడూ ఎవరూ చేయలేనంత మంచి ప్రజలకు చేశామని వివరించారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు (Seediri Appalaraju). అయినా తమని అంత ఘోరంగా ప్రజలు ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదన్నారు. టీడీపీ (TDP) అధికారంలోకి రాగానే వైసీపీ (YCP) నేతలపై, కార్యకర్తలపై దాడులు చేస్తుంటే గవర్నర్ సైలెంట్ గా ఉండటం సరికాదన్నారు.
పూర్తిగా చదవండి..Appalaraju : గతంలో ఎప్పుడూ ఇలాంటివి చూడలేదు.. సీదిరి అప్పలరాజు ఎమోషనల్.!
ప్రజలకు మంచి చేసినా తమని అంత ఘోరంగా ఎందుకు ఓడించారో అర్థం కావడంలేదన్నారు మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు. వైసీపీ తిరిగి పుంజుకుంటుందని అన్నారు. కొత్త ప్రభుత్వం వైసీపీ శ్రేణులపై దాడులు చేస్తుంటే గవర్నర్ సైలెంట్ గా ఉండటం సరికాదన్నారు.
Translate this News: