Shock To Telangana Students : ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు ఏటా నిర్వహించే.. ఎస్ఏ-2 పరీక్ష(SA-2 Exam) లకు సంబంధించి తెలంగాణ(Telangana) ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఈ పరీక్షలను ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదా వేస్తున్నట్లు విద్యాశాఖ అధికారులు ప్రకటన చేశారు. ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు ఎస్ఏ -2 పరీక్షలను నిర్వహించనున్నట్లు తెలిపారు. అలాగే 23వ తేదీన ఫలితాలు ప్రకటించి.. పేరంట్స్ మీటింగ్(Parents Meeting) నిర్వహస్తారు. ఆ తర్వాత పాఠశాలలకు వేసవి సెలవులు ఉండనున్నాయి.
పూర్తిగా చదవండి..Telangana : తెలంగాణ విద్యార్థులకు షాక్.. ఆ పరీక్షలు వాయిదా
ఒకటి నుంచి తొమ్మిదో తరగతి వరకు నిర్వహించే.. ఎస్ఏ-2 పరీక్షలు ఏప్రిల్ 15వ తేదీ వరకు వాయిదా వేసింది తెలంగాణ సర్కార్. ఈనెల 15 నుంచి 22వ తేదీ వరకు ఎస్ఏ -2 పరీక్షలను నిర్వహించనున్నట్లు విద్యాశాఖ అధికారులు తెలిపారు.
Translate this News: