30 నుంచి 35 స్థానాల్లో గెలుస్తాం: J&K బీజేపీ అధ్యక్షుడు

జమ్మూ కాశ్మీర్ లో 30-35 సీట్లు గెలుస్తామన్నారు బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా. J&K ప్రజల కోసం బీజేపీ పని చేసిందని అన్నారు. ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. బీజేపీ మద్దతిచ్చే స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుస్తారని అన్నారు.

Ravinder Raina
New Update

Also Read :  పుంజుకున్న బీజేపీ.. ఇక!

#jk-haryana-election-results
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe