30 నుంచి 35 స్థానాల్లో గెలుస్తాం: J&K బీజేపీ అధ్యక్షుడు

జమ్మూ కాశ్మీర్ లో 30-35 సీట్లు గెలుస్తామన్నారు బీజేపీ అధ్యక్షుడు రవీందర్ రైనా. J&K ప్రజల కోసం బీజేపీ పని చేసిందని అన్నారు. ఎన్నికల్లో పూర్తి మెజారిటీతో గెలుస్తామని తెలిపారు. బీజేపీ మద్దతిచ్చే స్వతంత్ర అభ్యర్థులు కూడా గెలుస్తారని అన్నారు.

New Update
Ravinder Raina

Also Read :  పుంజుకున్న బీజేపీ.. ఇక!

Advertisment
Advertisment
తాజా కథనాలు