Telangana Bonalu: బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు: కొండా సురేఖ

TG: బోనాల ఏర్పాట్లపై సమీక్షించారు మంత్రి కొండా సురేఖ. బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. బోనాల నిర్వహణ కోసం సీఎం రేవంత్‌రెడ్డి ఛైర్మన్‌గా రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

Telangana Bonalu: బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు: కొండా సురేఖ
New Update

Konda Surekha: బోనాల ఏర్పాట్లపై సమీక్షించారు మంత్రి కొండా సురేఖ. బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. బోనాల నిర్వహణ కోసం సీఎం రేవంత్‌ రెడ్డి (CM Revanth Reddy) ఛైర్మన్‌గా రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.

#konda-sureka #bonalu #cm-revanth-reddy
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe