New Update
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/MINISTER-KONDA-SUREKA.jpg)
Konda Surekha: బోనాల ఏర్పాట్లపై సమీక్షించారు మంత్రి కొండా సురేఖ. బోనాల నిర్వహణకు రూ.20 కోట్లు మంజూరు చేసినట్లు ఆమె తెలిపారు. బోనాల నిర్వహణ కోసం సీఎం రేవంత్ రెడ్డి (CM Revanth Reddy) ఛైర్మన్గా రాష్ట్రస్థాయి ఉత్సవ కమిటీ ఏర్పాటు చేసినట్లు చెప్పారు.
తాజా కథనాలు