Hyderabad: రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే మీద రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నంబర్ 296 వద్ద డివైడర్ ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది. మెహదీపట్నం నుంచి ఆరాంఘర్ మీదుగా శంషాబాద్ వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఈ దారుణ ఘటన తెల్లవారుజామున 4 గంటలకు ఈ ఘటన జరిగింది.
పూర్తిగా చదవండి..Hyderabad: ఎక్స్ప్రెస్ వే మీద వేగంగా దూసుకొచ్చిన కారు..యువకుడి మృతి!
రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే మీద రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నంబర్ 296 వద్ద డివైడర్ ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది.
Translate this News: