Krishna : కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్‌ లోనే నలుగురు!

కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు మృతి చెందారు. కోడూరుపాడు హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ దగ్గరలో కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు.

Krishna : కృష్ణాజిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదం స్పాట్‌ లోనే నలుగురు!
New Update

Road Accident In Krishna District : కృష్ణాజిల్లా బాపులపాడు మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదం (Road Accident) లో నలుగురు మృతి చెందారు. కోడూరుపాడు హెచ్‌పీ పెట్రోల్‌ బంక్‌ (HP Petrol Bunk) దగ్గరలో కారు లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందగా.. మరొకరు తీవ్రగాయాల పాలయ్యారు. కారు ఏలూరు నుంచి విజయవాడ వైపు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది.

మృతులను తమిళనాడు (Tamilnadu) వాసులుగా గుర్తించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు (Police) సహాయక చర్యలు చేపట్టారు. ప్రమాదానికి నిద్రమత్తు కారణమని పోలీసులు భావిస్తున్నారు. ఈ ప్రమాదానికి సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

Also read: జనసేన నేత కారును తగలబెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు!

#car-accident #krishna #vijayawada #bapulapadu
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe