SA vs IND: సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ 20 (T20I)లో భారత్ భారీ స్కోరే చేసింది. ఓపెనర్లిద్దరూ హాండిచ్చినప్పటికీ యంగ్ సెన్సేషన్ రింకూ సింగ్, కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్ హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు సాధించింది. ఆ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది. సౌతాఫ్రికా బౌలర్లలో కోయెట్జీ 3, జాన్సెన్, విలియమ్స్, శంషీ, మార్క్రమ్ తలో వికెట్ పడగొట్టారు. రింకూ టీ 20ల్లో తొలి హాఫ్ సెంచరీతో అజేయంగా నిలిచాడు.
పూర్తిగా చదవండి..SA vs IND: రింకూ రిథమ్.. సూర్య మెరుపులు.. తడబడినా నిలబడిన భారత్
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ 20లో ఓపెనర్లిద్దరూ హాండిచ్చినప్పటికీ, యంగ్ సెన్సేషన్ రింకూ, కెప్టెన్ సూర్య హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు సాధించింది. ఆ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది.
Translate this News: