నేటి నుంచి దక్షిణాఫ్రికాతో T20 సిరీస్.. యువ ఆటగాళ్లు రాణిస్తారా?
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు టీ20 సిరీస్ జరగనుంది. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మొత్తం నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి.
భారత్, దక్షిణాఫ్రికా మధ్య నేడు టీ20 సిరీస్ జరగనుంది. ఈ రోజు రాత్రి 8:30 గంటలకు డర్బన్ వేదికగా మొదటి మ్యాచ్ ప్రారంభం కానుంది. ఈ సిరీస్లో మొత్తం నాలుగు మ్యాచ్లు జరగనున్నాయి.
పోర్ట్ ఎలిజబెత్ వేదికగా సౌతాఫ్రికాతో రెండో వన్డేలో భారతజట్టు 8 వికెట్ల తేడాతో ఓటమి చవిచూసింది. భారత్ నిర్దేశించిన 212 పరుగుల లక్ష్యాన్ని సౌతాఫ్రికా రెండు వికెట్లు మాత్రమే కోల్పోయి 42.3 ఓవర్లలో ఛేదించింది. టోనీ జోర్జీ (119) అజేయ శతకంతో జట్టును విజయతీరాలకు చేర్చాడు.
సౌతాఫ్రికాతో జరుగుతున్న రెండో టీ 20లో ఓపెనర్లిద్దరూ హాండిచ్చినప్పటికీ, యంగ్ సెన్సేషన్ రింకూ, కెప్టెన్ సూర్య హాఫ్ సెంచరీలతో చెలరేగడంతో 19.3 ఓవర్లలో భారత్ ఏడు వికెట్లు కోల్పోయి 180 పరుగులు సాధించింది. ఆ దశలో మ్యాచ్ కు వర్షం అంతరాయం కలిగించింది.