నల్గొండ జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం రసాభాసకు దారి తీసింది. నల్గొండ జిల్లా మాడ్గూలపల్లి మండల పరిధిలోని ఆగమోత్కూరులో సోమవారం ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పర్యటించారు. ఆ గ్రామంలో ఇళ్ల పట్టాల కోసం 180 మంది దరఖాస్తు చేసుకున్నారు. అధికారులు సర్వేలు సైతం చేశారు. చివరకు ఇళ్ల పట్టాలకు 74 మంది అర్హులుగా ప్రకటించారు. నేడు అధికారులు వారి పేర్లు చదువుతుండటంతో పలువురు గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలు కేటాయించకుండా.. బీఆర్ఎస్ పార్టీ నాయకులకు ఇచ్చారని ఆందోళనకు దిగారు.
పూర్తిగా చదవండి..Nalgonda: ఇంటి స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసాభాస
నల్గొండ జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం రసాభాసకు దారి తీసింది. నల్గొండ జిల్లా మాడ్గూలపల్లి మండల పరిధిలోని ఆగమోత్కూరులో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్రావు పర్యటించారు. ఆ గ్రామంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలేదని, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు.
Translate this News: