/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-18T125832.179-1.jpg)
రాఖీని ఎన్ని రోజులు చేతికి ఉంచుకోవాలి
విశ్వసాల ప్రకారం.. రక్షాబంధన్ తర్వాత రాఖీని వెంటనే తీసేయకూడదు. కనీసం 21 రోజులు చేతికి ఉంచుకోవాలి. లేదంటే రాఖీ తర్వాత వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకు అయినా సోదరి కట్టిన రాఖీని ఉంచుకోవాలని చెబుతున్నారు
రాఖీని తీసిన తర్వాత ఏం చేయాలి
జ్యోతిష్య శాస్త్రం ప్రకారం, చేయి నుంచి రాఖీని తీసిన తర్వాత ఎక్కడ పడితే అక్కడ పడేయకూడదు. దానిని ఎర్రటి గుడ్డలో కట్టి పవిత్ర స్థలంలో ఉంచాలి. మళ్ళీ వచ్చే ఏడాది రాఖీ పండగ వరకు అలాగే ఉంచుకోవాలి. ఆ తర్వాత ప్రవహిస్తున్న నదిలో వదిలేయండి. ఒకవేళ రాఖీ విరిగిపోతే దానిని ఒక రూపాయి నాణెంతో చెట్టు మూలాల దగ్గర పాతిపెట్టండి.
Also Read: Raksha Bandhan : రాఖీ కట్టే సమయంలో ఏ వైపు కూర్చోవాలో తెలుసా? - Rtvlive.com