Raksha Bandhan 2024: అన్నాచెల్లళ్ళ, అక్కా తమ్ముళ్ళ ప్రేమకు, అనుబంధానికి చిహ్నంగా రాఖీ పండుగను జరుపుకుంటారు. ప్రతి ఏడాది శ్రావణ మాసం శుక్ల పక్షం పౌర్ణమి రోజున రాఖీ జరుపుకుంటారు. ఈ సంవత్సరం ఆగస్టు 19న రక్షాబంధన్ జరుపుకున్నారు. అయితే తోబుట్టువుల తమ అక్కాచెల్లెళ్ళు రాఖీ కట్టిన తర్వాత ఒకటి, రెండు రోజులకే వాటిని తీసేస్తుంటారు. ఇలా చేయడం అశుభమని సూచిస్తున్నారు పండితులు. రాఖీ కట్టిన తర్వాత ఎన్ని రోజులకు ఉంచుకోవాలి..? రాఖీని తీసిన తర్వాత ఎక్కడ పడేయాలి అనే విషయాలు ఇప్పుడు తెలుసుకుందాము..
పూర్తిగా చదవండి..Raksha Bandhan 2024: రాఖీని ఎన్ని రోజులు ఉంచుకోవాలి? రాఖీ తీసేటప్పుడు పాటించాల్సిన నియమాలు
అన్నాచెల్లెళ్ల అనుబంధానికి ప్రతీకగా రక్షాబంధన్ జరుపుకుంటారు. అయితే చాలా మంది రాఖీ కట్టిన ఒకటి, రెండు రోజులకే తీసేస్తుంటారు. ఇలా చేయడం అశుభమని పండితులు సూచిస్తున్నారు. రాఖీని కనీసం 21 రోజులు ఉంచుకోవాలట. లేదంటే రాఖీ తర్వాత వచ్చే శ్రీకృష్ణ జన్మాష్టమి వరకైనా ఉంచుకోవాలి.
Translate this News: