Rail Roko: ప్రస్తుతం దేశం అంతా భావోద్వేగాలతో నిండి ఉంది. కోలకత్తా రేప్, మర్డర్ కేసు దేశాన్ని పట్టి కుదిపేసింది. దాన్నుంచే ఇంకా జనాలు బయటపడలేదు అంటూ…తాజాగా మహారాష్ట్రలో జరిగిన ఘటన అందరినీ కదిలిస్తోంది. ముఖ్యంగా బాధిత విద్యార్థినుల తల్లిదండ్రులు, బంధువులు అయితే కోపంతో రగిలిపోతున్నారు. చిన్నారులపై ఇలాంటివి చేస్తారా అంటూ మండిపడుతున్నారు. నిందితుడిని కఠినంగా శిక్షించే వరకు ఊరుకునేది లేదంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దాదాపై ఏడు గంటలుగా మహారాష్ట్రలోని బద్లాపూర్ రైల్వే స్టేషన్లోని ట్రాక్స్ బైఠాయించారు. రైళ్ళ రాకపోకలను అడ్డుకుంటూ నిరసనలు చేస్తున్నారు.
పూర్తిగా చదవండి..Maharashtra: ఏడు గంటలుగా రైలు ట్రాక్ పైనే..ఉరి తీసే వరకు అంటూ నిరసనలు
మహారాష్ట్రలో చిన్నారుల మీద లైంగిక వేధింపులు పాల్పడిన నిందితుడిని ఉరి తీసేంతవరకు ఒప్పుకునేది లేదంటున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు, బంధువులు. ఏడు గంటలుగా బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో పట్టాల మీద బైఠాయించి మరీ తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.
Translate this News: