Maharashtra: ఏడు గంటలుగా రైలు ట్రాక్ పైనే..ఉరి తీసే వరకు అంటూ నిరసనలు
మహారాష్ట్రలో చిన్నారుల మీద లైంగిక వేధింపులు పాల్పడిన నిందితుడిని ఉరి తీసేంతవరకు ఒప్పుకునేది లేదంటున్నారు విద్యార్ధుల తల్లిదండ్రులు, బంధువులు. ఏడు గంటలుగా బద్లాపూర్ రైల్వే స్టేషన్ లో పట్టాల మీద బైఠాయించి మరీ తమ నిరసనలను కొనసాగిస్తున్నారు.