TS News : సీఎం రేవంత్ పై ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు!

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ రోజు కొడంగల్ లో ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని, వెంటనే చర్యలు తీసుకోవాలని కోరారు.

New Update
TS News : సీఎం రేవంత్ పై ఈసీకి రఘునందన్ రావు ఫిర్యాదు!

TS News : తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డిపై బీజేపీ ఎంపీ అభ్యర్థి రఘునందన్ రావు ఈసీకి ఫిర్యాదు చేశారు. ఈ రోజు కొడంగల్ లో ఓటేసిన అనంతరం మీడియాతో మాట్లాడిన సీఎం రేవంత్ రెడ్డి.. ఎన్నికల ప్రవర్తనా నియామవళి ఉల్లంఘించి మోడీపై అనుచిత వ్యాఖ్యలు చేశారని మండిపడ్డారు. వెంటనే ఈసీ స్పందించి రేవంత్ పై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.

Also read: పవన్ కు అండగా మెగా ఫ్యామిలీ.. ఇక వార్ వన్ సైడేనా?

Advertisment
తాజా కథనాలు