గుఢచర్యం చేశారనే ఆరోపణలతో అరెస్టయిన 8 మంది భారత మాజీ నావీ అధికారులకు ఖతార్ ప్రభుత్వం మరణ శిక్ష విధించిన సంగతి తెలిసిందే. అయితే ఇటీవలే ఖతార్ దేశం వాళ్లని విడుదల చేసింది. ఈ విషయంపై కేంద్ర మాజీ మంత్రి, సీనియర్ నేత సుబ్రమణ్యస్వామి స్పందించారు. ఈ 8 మంది మజీ నావికులు సినీ హిరో షారుఖ్ ఖాన్ జోక్యంతోనే విడుదలయ్యారని.. ఈ విషయంలో మోదీ సర్కార్ విఫలమైందంటూ విమర్శలు చేశారు. ఈ మేరకు ఖతార్ వెళ్తున్నానంటూ ప్రధాని మోడీ ఎక్స్లో పెట్టిన పోస్టుపై ఆయన ఈ విధంగా స్పందించారు.
పూర్తిగా చదవండి..Sharukh Khan: మోదీ వల్ల కానిది.. షారుఖ్ ఖాన్ చేశారు: సుబ్రహ్మణ్య స్వామి
గూఢచర్యం ఆరోపణలతో అరెస్టయిన 8 మంది భారత మాజీ నావీ అధికారుల్ని ఖతార్ ప్రభుత్వం విడుదల చేసిన సంగతి తెలిసిందే. షారుఖ్ ఖాన్ జోక్యంతోనే వాళ్లు విడుదలయ్యారని.. వాళ్లని విడిపించడంలో కేంద్రం విఫలమైందని మాజీ కేంద్రమంత్రి సుబ్రహ్మణ్య స్వామి విమర్శించారు.
Translate this News: