Janasena Prudhvi Raj : వైసీపీ(YCP) తో తెగతెంపులు చేసుకుని విడాకులు(Divorce) కూడా ఇచ్చేశామన్నారు జనసేన నేత, సినీ నటుడు పృథ్వీరాజ్(Prudhvi Raj). మంత్రి రోజా(Minister Roja) పొలిటికల్ లైఫ్ అయిపోయిందిని.. ఆమె ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్(Expiry Tablet) లాంటిదని విమర్శలు గుప్పించారు. ఒక మహిళ పట్ల దురుసుగా మాట్లాడటం తప్పే కానీ, సభ్యత మరిచిపోయి రోజా మాట్లాడుతుందని వివరించారు.
పూర్తిగా చదవండి..Prudhvi Raj : మంత్రి రోజా ఎక్స్పైర్ అయిపోయిన టాబ్లెట్.. సింహంతో కాదు దీంతో పోల్చుకోండి: పృథ్వీరాజ్
సినీ నటుడు, జనసేన నేత పృథ్వీరాజ్ వైసీపీ సర్కార్పై విమర్శలు గుప్పించారు. సింహం సింగల్ గా వస్తుందని పోల్చుకోవడం తప్ప వాళ్లకి ఉన్నవన్నీ నక్క తెలివితేటలే అన్నారు. కాబట్టి నక్కతో పోల్చుకోవాలని ఎద్దేవ చేశారు.
Translate this News: