Prudhvi Raj: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం నియోజకవర్గంలో సినీనటుడు పృథ్వీరాజ్ ఎన్నికల ప్రచారం చేశారు. కూటమి జనసేన అభ్యర్థి పులపర్తి రామాంజనేయులుకు ఓటు వేయాలని ప్రజలను కోరారు. అనంతరం జనసేన ఎన్నికల కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ.. ముద్రగడ పద్మనాభంపై కౌంటర్లు వేశారు. ముద్రగడ పద్మనాభం రెడ్డి కాపుగా మారాడని పేర్కొన్నారు
పూర్తిగా చదవండి..Prudhvi Raj: రోజా భర్త వేరుగా ఉండటానికి కారణం ఇదే.. పృథ్వీరాజ్ హాట్ కామెంట్స్..!
మంత్రి రోజాపై సినీనటుడు పృథ్వీరాజ్ విమర్శలు గుప్పించారు. రోజాని.. ఆమె భర్త భరించలేకే చెన్నైలో ఉంటున్నాడని కామెంట్స్ చేశారు. భీమవరం నియోజకవర్గ కూటమి జనసేన అభ్యర్థి రామాంజనేయులుకు మద్దతుగా ఎన్నికల ప్రచారం చేసిన అనంతరం పృథ్వీ ఈ వ్యాఖ్యలు చేశారు.
Translate this News: