Modi on Health Emergency : ఆరోగ్య అత్యవసర పరిస్థితిపై ప్రధానమంత్రి మోదీ (PM Modi) పలు కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో హెల్త్ ఎమర్జెన్సీని నివారించేందుకు అంతా సిద్ధంగా ఉండాలని కోరారు. గుజరాత్ లో ఏర్పాటు చేసిన జి 20 (G20) ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని మోదీ వర్చువల్ లో ప్రసంగించారు. ప్రజల భాగస్వామ్యంతో 2023లక్ష్యానికి కంటే ముందే భారత్ క్షయవ్యాధిని నిర్మూలించడంలో ముందడుగులు వేస్తోందని మోదీ అన్నారు. ప్రపంచ వ్యాప్తంగా విధ్వంసం సృష్టించిన COVID-19 మహమ్మారిని ప్రస్తావిస్తూ, తదుపరి ఆరోగ్య అత్యవసర పరిస్థితిని ఎదుర్కొనేందుకు వైద్యరంగంలో సాంకేతిక లభ్యతను అందరికీ సులభతరం చేసే విధంగా చొరవ చూపాని జి 20 సభ్యులను మోదీ కోరారు.
పూర్తిగా చదవండి..PM Modi : హెల్త్ ఎమర్జెన్సీపై ప్రధాని మోదీ కీలక వ్యాఖ్యలు..!!
దేశంలో హెల్త్ ఎమెర్జెన్సీపై ప్రధానమంత్రి నరేంద్రమోదీ కీలక వ్యాఖ్యలు చేశారు. రానున్న కాలంలో ఆరోగ్య అత్యవసర పరిస్థితిని నివారించేందుకు..అందరూ సిద్ధంగా ఉండాలని కోరారు. గుజరాత్ లో ఏర్పాటు చేసిన జీ 20 ఆరోగ్యశాఖ మంత్రుల సమావేశాన్ని ఉద్దేశించి ప్రధాని వర్చుల్ గా ప్రసంగించారు. నిర్దేశిత 2023లక్ష్యానికి ముందే క్షయ వ్యాధి నిర్మూలనలో భారత్ ముందడుగులు వేస్తోందన్నారు.
Translate this News: