విపక్షాలపై ప్రధాని మోదీ తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు. ప్రతిపక్షాల కొత్త పేరు అయిన…ఇండియాపై వ్యంగ్యం వ్యాఖ్యనించారు. ఇండియా అనే పేరు పెట్టుకోవడం వల్ల ఏమీ జరగదని మోదీ అన్నారు. ఇండియన్ ముజాహిదీన్ పేరుతో కూడా దేశాన్ని ప్రస్తావించిన ప్రధాని… పీఎఫ్ఐ, ఐఎన్సీ పేర్లతో భారత్ కూడా ముడిపడి ఉందన్నారు. గతంలో ఇండియా పేరుతో ఈస్టిండియా కంపెనీ ప్రజలను మోసం చేసిందంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
PFI వంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా INDIA ఉంది… మోదీ సంచలన వ్యాఖ్యలు..!!
విపక్షాలపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు ప్రధాని మోదీ. INDIA అని పేరు పెట్టుకున్నంత మాత్రాన విపక్షాల తీరు మారుతుందా అంటూ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈస్టిండియా కంపెనీలో కూడా ఇండియా పేరు ఉంది. కానీ అది ప్రజలను మోసం చేసిందన్నారు. PFI లాంటి ఉగ్ర సంస్థల పేరులో కూడా INDIA ఉందని..ఇండియన్ ముజాహిదీన్ వంటి వాటి పేర్లలో కూడా ఇండియా ఉందని సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇప్పటివరకు ఇలాంటి దిశ, దశ లేని ప్రతిపక్షాన్ని చూడలేదన్నారు మోదీ.
Translate this News: