Prashant Kishor vs Jagan: గతం.. అది జూలై 2017.. ఏపీలో గుంటూరు.. వైసీపీ ముఖ్య సమావేశం.. ఇప్పటి సీఎం జగన్మోహన్ రెడ్డి ఒక కొత్త వ్యక్తిని పరిచయం చేశారు. ఆయన ప్రశాంత్ కిషోర్. పార్టీ కోసం పనిచేసే రాజకీయ వ్యూహకర్త. ఆయన టీమ్ ఐపాక్. ఈ టీమ్ వైసీపీని 2019లో అధికారంలోకి తీసుకురావడం కోసం పనిచేస్తుంది. ఏమి చేయాలో.. ఎలా చేయాలో.. ఏ పథకాలు ప్రకటించాలో.. ప్రతిపక్షాలను ఏ వ్యూహాలతో నిలువరించాలో అన్నిటికీ తెర వెనుక వ్యూహాన్ని రచించేది ప్రశాంత్ కిషోర్. దానిని తెరపై బలంగా తీసుకు వెళ్ళేది వైఎస్ జగన్మోహన్ రెడ్డి. 5 నెలల పాటు ప్రజా సంకల్ప పాదయాత్ర.. రావాలి జగన్.. కావాలి జగన్ స్లోగన్.. నవరత్నాల పథకాలు.. ఇలా అన్నిటి వెనుకా ప్రశాంత్ కిషోర్ తన మేథస్సును వైసీపీకి అందించారు.
పూర్తిగా చదవండి..Prashant Kishor vs Jagan: అప్పుడు తమరు దేవుడు.. ఇప్పుడు మీరెవరు? ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ ధోరణి!
ఎదుటివారు తమకు నచ్చినట్టు మాట్లాడితే దేవుడు..ఒకవేళ నిష్టుర నిజం చెబితే..ప్రశాంత్ కిషోర్ విషయంలో వైసీపీ తీరు అలానే ఉంది. గెలుపు అంచనాల్లో..వైసీపీకి భంగపాటు తప్పదని అన్నందుకు.. ఆయన వ్యూహాలతోనే గెలిచి..ఇప్పుడు మీరెవరు అంటున్న వైసీపీ.. ఇలా ఎందుకు? ఈ ఆర్టికల్ చూడండి..
Translate this News: