/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/FotoJet-2024-05-12T172917.876.jpg)
Tirupathi Polling Booth Controversy: ఏపీ ఎన్నికల వేళ వివాదాస్పద అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తిరుపతిలో ఓటర్లతో వైసీపీ నాయకులు ఒట్లు వేయించుకున్న వ్యవహారం విమర్శలపాలవగా తాజాగా ఓ పోలింగ్ బూల్ అలంకరణ చర్చనీయాంశమైంది. పోలింగ్ బూత్ మొత్తం వైసీపీ రంగులతో ఉన్న బెలూన్, కర్టెన్లు, షామియానాలు వేశారని టీడీపీ కూటమి నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది.
Follow Us