AP Elections: తిరుపతిలో పోలింగ్ బూత్ వివాదం.. వీడియో వైరల్! తిరుపతిలోని ఓ పోలింగ్ బూత్ అలంకరణ వివాదాలకు దారితీసింది. పోలింగ్ బూత్ మొత్తం వైసీపీ రంగులతో ఉన్న బెలూన్, కర్టెన్లు, షామియానాలు వేశారని టీడీపీ కూటమి నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. వీడియో వైరల్ అవుతోంది. By srinivas 12 May 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Tirupathi Polling Booth Controversy: ఏపీ ఎన్నికల వేళ వివాదాస్పద అంశాలు చోటుచేసుకుంటున్నాయి. ఇప్పటికే తిరుపతిలో ఓటర్లతో వైసీపీ నాయకులు ఒట్లు వేయించుకున్న వ్యవహారం విమర్శలపాలవగా తాజాగా ఓ పోలింగ్ బూల్ అలంకరణ చర్చనీయాంశమైంది. పోలింగ్ బూత్ మొత్తం వైసీపీ రంగులతో ఉన్న బెలూన్, కర్టెన్లు, షామియానాలు వేశారని టీడీపీ కూటమి నేతలు అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వెంటనే వాటిని తొలగించాలని డిమాండ్ చేస్తున్నారు. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతోంది. Your browser does not support the video tag. #tirupathi #polling-booth #ap-elections-2024 మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి