విశాఖ ఫిషింగ్ హర్బర్‌ ప్రమాదం వెనుక యూట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నాని..!

విశాఖపట్నంలోని ఫిషింగ్‌ హర్బర్‌లో జరిగిన అగ్నిప్రమాదంలో కొత్త కోణం వెలుగుచూసింది. నిన్న రాత్రి అక్కడ కొందరు పార్టీ చేసుకోవడంతో గొడవ జరిగిందని.. ఈ గొడవలో యూట్యూబర్‌ లోకల్‌ బాయ్ నాని ఉన్నాడని స్థానికులు ఆరోపిస్తున్నారు. ప్రస్తుతం పరారీలో ఉన్న నాని కోసం పోలీసులు గాలిస్తున్నారు.

New Update
విశాఖ ఫిషింగ్ హర్బర్‌ ప్రమాదం వెనుక యూట్యూబర్‌ లోకల్‌ బాయ్‌ నాని..!

ఆదివారం రాత్రి విశాపట్నంలోని ఫిషింగ్‌ హర్బర్‌లో అగ్నిప్రమాదం జరిగిన సంగతి తెలిసిందే. ఈ దుర్ఘటనలో దాదాపు 60కి పైగా బోట్లు దగ్ధమయ్యాయి. అయితే ఈ ఘటనలో ఓ కొత్త కోణం వెలుగుచూసింది. నిన్న రాత్రి అక్కడ జరిగిన ఓ పార్టిలో గొడవ జరిగిందని.. అయితే ఈ గొడవలో ప్రముఖ తెలుగు యూట్యూబర్‌ అయిన లోకల్‌ బాయ్‌ నాని ఉన్నాడని అక్కడి స్థానికులు చెబుతున్నారు. ఇక వివరాల్లోకి వెళ్తే.. లోకల్‌ బాయ్‌ నాని ఓ బోటును అమ్మకానికి పెట్టాడు. ఆ బోటును బాలాజీ అనే వ్యక్తి కొనుగోలు చేశాడు. అడ్వాన్స్‌గా కొంత సొమ్మును కూడా చెల్లించాడు. అయితే కొద్ది రోజుల తర్వాత బాలాజి తన అడ్వాన్స్‌ను తిరిగి ఇవ్వాలని అడిగాడు. అయితే ఇదే క్రమంలో నిన్న రాత్రి గొడవ జరిగిందని.. మద్యం మత్తులో బోటు తగలబెట్టి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం లోకల్‌ బాయ్‌ నాని, అతని స్నేహితులు పరారీలో ఉండగా.. వారికోసం పోలీసులు గాలిస్తున్నారు.

Also Read: మళ్లీ బీఆర్ఎస్ దే అధికారం.. సీఓటర్ ఒపీనియన్ పోల్ సంచలన లెక్కలివే!

మరోవైపు ఈ ఘటనపై ఏపీ ముఖ్యమంత్రి జగన్ కూడా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. దీనిపై పూర్తిగా విచారణ జరపాలని అధికారులను ఆదేశించారు. మంత్రి సీదిరి అప్పలరాజును ఘటనాస్థలానికి వెళ్లాలని.. బోట్లు కోల్పోయిన మత్స్యకారులకు అండగా ఉండి వారికి సహాయం చేయాలని సీఎం ఆదేశించారు. అయితే ఈ ప్రమాదం వల్ల దాదాపు 40 కోట్ల మేర ఆస్తి నష్టం జరిగందని మత్స్యకారులు వాపోతున్నారు. ఇంతకీ ఏం జరిగింది అనే విషయం లోకల్‌ బాయ్‌ నానిని విచారించిన తర్వాతే పూర్తి బయటకు వస్తాయని పోలీసులు చెబుతున్నారు.

ఇంతకీ ఈ లోకల్‌ బాయ్‌ నాని ఎవరంటే ఇతను రెగ్యులర్‌గా యూట్యూబ్‌లో వీడియోలు చేస్తుంటాడు. సముద్రంలో చేపల వేటకు వెళ్లి.. వివిధ రకాల చేపలను పట్టుకుని వాటిని వండుకొని తెనే వీడియోలను నెటీనజ్లకు చూపిస్తుంటాడు. ఈ విడియోలలో నాని టీమ్‌ మెంబర్స్‌తో పాటు అతని భార్య కూడా కనిపిస్తుంటుంది.  ఇక్కడ మరో ఆసక్తికర విషయం ఏంటీ అంటే.. బోట్లు తగలబడిపోతున్న వీడియోను తన యూట్యూబ్‌లో అప్‌లోడ్‌ చేశాడు.

Advertisment
Advertisment
తదుపరి కథనాన్ని చదవండి

🔴RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

Stay updated with the latest live news Updates in Telugu! Get breaking news, politics, entertainment, sports, and more from all categories. Stay informed, stay ahead!

author-image
By Lok Prakash
New Update
LIVE BLOG

LIVE BLOG

🔴Live News Updates:

Also Read :  అనంతపురంలో ఇంటర్ విద్యార్థినీ దారుణ హత్య.. పెట్రోల్ పోసి కాల్చిన దుండగులు

RTV NEWS APP: సరికొత్తగా RTV న్యూస్ యాప్.. వెంటనే అప్డేట్ చేసుకోండిలా!

RTV న్యూస్ యాప్ ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV Live Telugu న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. పూర్తి వివరాల కోసం ఈ ఆర్టికల్ ను చదవండి.

RTV LIVE Telugu News App

RTV న్యూస్ యాప్(RTV NEWS APP) ను ఇప్పుడు మరింత నూతనంగా మీ ముందుకు తీసుకువచ్చాం. మరింత ఫాస్ట్, ఎక్స్‌క్లూజీవ్‌ న్యూస్ అప్డేట్స్ కోసం వెంటనే మీ RTV న్యూస్ యాప్ ను ప్లేస్టోర్‌లో అప్డేట్‌ చేసుకోండి. ఈ కింది లింక్స్ పై క్లిక్ చేసి నేరుగా మీ యాప్ ను అప్డేట్ చేసుకోవచ్చు. 

RTV News App Download Links:

ఆండ్రాయిడ్ వినియోగదారులు(Android) - https://t.co/B1FaPB6Zsr
IOS వినియోగదారులు - https://t.co/4nRQaLbtfv

  • Jun 09, 2025 08:34 IST

    AP Earthquake: ఏపీలో భారీ భూకంపం.. పరుగులు తీసిన ప్రజలు

    ఏపీలోని ప్రకాశం జిల్లాలో భారీ భూకంపం సంభవించింది. ఆదివారం ముండ్లమూరు ప్రాంతాల్లో అర్ధరాత్రి స్వల్ప భూప్రకంపనలు చోటుచేసుకున్నాయి. రాత్రి 12.47 గంటలకు నాలుగు సెకన్ల పాటు భూమి కంపించింది. దీంతో ప్రజలు భయంతో ఇళ్ల నుంచి బయటకు పరుగులు తీశారు.

    Earth Quake : లేహ్ లడఖ్ లో భూకంపం..కదిలిన కొండలు



  • Jun 09, 2025 08:14 IST

    Samsung Galaxy A55 5G: సవకే సవక.. రూ.14వేల భారీ డిస్కౌంట్ - 8GB ర్యామ్, 50MP కెమెరా ఫోన్‌ తక్కువకే!

    అమెజాన్‌లో సామ్‌సంగ్ గెలాక్సీ ఏ55 5జీ ఫోన్‌పై భారీ డిస్కౌంట్ ఉంది. దీని అసలు ధర రూ.39,999 కాగా ఇప్పుడు రూ.25,999లకే కొనుక్కోవచ్చు. అంటే రూ.14 వేల డిస్కౌంట్ లభిస్తుంది. దీంతో పాటు బ్యాంక్ ఆఫర్లు, ఎక్స్ఛేంజ్ డిస్కౌంట్‌ కూడా అందుబాటులో ఉంది.

    samsung galaxy a55 5g smartphone
    samsung galaxy a55 5g smartphone

     



  • Jun 09, 2025 08:11 IST

    FLASH NEWS: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. కొత్త మంత్రులకు శాఖల అప్పుడే..!

    ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సోమవారం ఉదయం 10గంటలకు ఢిల్లీకి వెళ్లనున్నారు. మధ్యాహ్నం ఒంటిగంట తర్వాత కొత్త మంత్రులకు శాఖలు కేటాయించనున్నట్లు తెలుస్తోంది. స్థానిక సంస్థల ఎన్నికలు, అసంతృప్తితో ఉన్న సీనియర్ నాయకుల గురించి పార్టీ అధిష్టానంతో చర్చించనున్నారు.

    CM Revanth Reddy to go to Delhi



  • Jun 09, 2025 07:45 IST

    Telangana Crime: తెలంగాణలో దారుణం.. భార్య కాపురానికి రావడం లేదని భర్త సూసైడ్

    సిద్దిపేట జిల్లాలో విషాదం చోటుచేసుకుంది. భార్య కాపురానికి రావడంలేదని భర్త ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన సంచలనంగా మారింది. కిరణ్‌కు 5ఏళ్ల క్రితం లవ్‌మ్యారేజ్ అయింది. ఈమధ్య ఇద్దరికీ మనస్పర్థాలు రావడంతో ఆమె పుట్టింటికి వెళ్లిపోవడంతో సూసైడ్ చేసుకున్నాడు.

    Telangana Siddipet man suicide
    Telangana Siddipet man suicide

     



  • Jun 09, 2025 07:11 IST

    Telangana: అయ్యో బిడ్డా.. తెలంగాణ యువకుడి ప్రాణం తీసిన ట్రిమ్మర్

    తెలంగాణలోని జగిత్యాల జిల్లాలో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. ట్రిమ్మర్‌కు ఛార్జింగ్‌ పెడుతుండగా కరెంట్ షాక్‌కు గురై బొమ్మగాని తిరుపతి (32) మృతి చెందాడు. ఎండపల్లి మండలం ముంజంపల్లిలో జరిగిన ఈ ఘటనతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపిస్తున్నారు.

    Telangana Jagtial young man died after trimmer shock (1)
    Telangana Jagtial young man died after trimmer shock (1)

     



  • Jun 09, 2025 07:11 IST

    Viral Video: 70ఏళ్లు సహజీవనం.. 90ఏళ్లకు పెళ్లి చేసుకున్న వృద్ధ జంట

    రాజస్థాన్‌లో 90ఏళ్ల వయసులో ఓ వృద్ధ జంట పెళ్లి చేసుకుంది. 70ఏళ్లు కలిసి వారు సహజీవనం చేసి, 8 మంది పిల్లలు అయ్యాక వారు వివాహ వేడుక చేసుకున్నారు. అయితే ఈ పెళ్లి ఫొటోలు, వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

    Old couple gets married



  • Jun 09, 2025 06:57 IST

    Earthquake: భారీ భూకంపం.. ధ్వంసమైన బిల్డింగ్‌లు, బద్ధలైన రోడ్లు - వణికించే వీడియోలు

    కొలంబియాలో భారీ భూకంపం సంభవించింది. 6.5 తీవ్రతతో భూమి కంపించిందని జర్మన్ రీసెర్చ్ సెంటర్ ఫర్ జియోసైన్సెస్ తెలిపింది. దీని కారణంగా భవనాలు నేలకూలాయి. ప్రజలు తమ ఇళ్లల్లోంచి వణుకుతూ బయటకు పరుగులు తీశారు. రోడ్లలో పెద్ద పగుళ్లు ఏర్పడ్డాయి.

    Earthquake
    Earthquake

     



  • Jun 09, 2025 06:35 IST

    Phone Tapping Case: బిగ్ ట్విస్ట్.. హైదరాబాద్‌కు చేరుకున్న ప్రభాకర్ రావు

    ఫోన్ ట్యాపింగ్ కేసులో ఏ1గా ఉన్న SIB మాజీ డీజీపీ ప్రభాకర్ రావు ఇండియాకు చేరుకున్నారు. LOC, రెడ్ కార్నర్ నోటీసులు మంజూరు చేసు ఆయన అమెరికా పాస్‌పోర్టును రద్దు చేయించారు పోలీసులు. దీంతో ప్రభాకర్ రావు ఆదివారం రాత్రి శంషాబాద్ ఎయిర్‌పోర్ట్‌కు చేరుకున్నారు.

    phone tapping case 123



Advertisment
Advertisment