సంగారెడ్డి జిల్లా భానూర్లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే. ఇక వివరాల్లోకి వెళ్తే.. 2023 అక్టోబర్లో ఓ రోజున భానూర్లోని ఓ ప్రాంతంలో పనిచేస్తున్న ఆ చిన్నారి తాతయ్య,నానమ్మ పనిరీత్యా వేరే చోటుకి వెళ్లారు. వాళ్లతో పాటు ఉన్న ఆ చిన్నారిని మేము వచ్చే వరకు చూసుకోవాలని అక్కడున్న సెక్యూరిటీ గార్డుకు చెప్పి వెళ్లారు. దీంతో అక్కడే పనిచేస్తున్న బిహార్కి చెందిన గఫాఫర్ అలీ అనే ఓ కార్మికుడు వాళ్లని గమనించాడు. అప్పటికే మద్యం సేవించి ఉన్న అలీ.. ఆ సెక్యూరిటీ గార్డు నుంచి చిన్నారిని తీసుకెళ్లాడు.
పూర్తిగా చదవండి..Telangana: ఐదేళ్ల చిన్నారిపై హత్యాచారం.. నిందితుడికి మరణ శిక్ష
సంగారెడ్డి జిల్లా భానూర్లో గత ఏడాది ఓ ఐదేళ్ల చిన్నారిని అత్యాచారం చేసి హత్య చేసిన నిందితుడికి పోక్సో కోర్టు మరణ శిక్ష విధించింది. అలాగే బాధితురాలి కుటుంబానికి రూ.10 లక్షల పరిహారం ఇవ్వాలని ఆదేశించింది.
Translate this News: