National Youth Festival 2024: ఈరోజు స్వామీ వివేకనంద జయంతి. ఎంతోమంది యువతకు స్పూర్తి నింపిన ఆయన జయంతిని జాతీయ యువజన దినోత్సవంగా కూడా జరుపుకుంటారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ (PM Modi) జాతీయ యూత్ ఫెస్టివల్గా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన పలు కీలక వ్యాఖ్యలు చేశారు. ‘ వలస పాలకుల చేతిలో బానిసత్వం అనుభవించిన భారతదేశంలో కొత్త ఉత్సాహాన్ని నింపిన వ్యక్తికి ఈరోజు అంకితం. స్వామి వివేకనందా జయంతికి (Swami Vivekananda Jayanti) నేను ఇలా మీతో ఉండటం ఆనందంగా ఉంది.
పూర్తిగా చదవండి..Modi: జాతీయ యువజన దినోత్సవం.. ప్రధానీ మోదీ కీలక వ్యాఖ్యలు
మహారాష్ట్రలో పర్యటిస్తున్న ప్రధానమంత్రి నరేంద్రమోదీ.. స్వామి వివేకనందా జయంతి సందర్భంగా జాతీయ యూత్ ఫెస్టివల్గా పాల్గొన్నారు. మొదటిసారి ఓటును వినియోగించుకునేవారు మన ప్రజాస్వామ్యానికి ఓ కొత్త శక్తిని తీసుకొస్తారంటూ ఆయన యువతను కొనియాడారు.
Translate this News: