కేంద్ర ప్రభుత్వం ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యోజనను 2019 నుంచి అమలు చేస్తున్న విషయం తెలిసిందే. ఈ పథకం కింద రైతులకు ఆర్థిక ప్రయోజనాలు అందిస్తారు. అర్హులైన రైతులకు ప్రభుత్వం ఏటా రూ.6వేలు అందిస్తుంది. ఈ డబ్బు ప్రతి నాలుగు నెలలకు రూ. 2,000 చొప్పున మూడు విడతలుగా ఇస్తారు. ఈసారి కూడా 17వ విడత విడుదలైంది. అయితే మీ ఇన్స్టాల్మెంట్ నిలిచిపోయినట్లయితే లేదా మీరు స్కీమ్కు సంబంధించిన ఏదైనా సమాచారాన్ని పొందాలనుకుంటే ఈ వార్త మీ కోసమే..!
పూర్తిగా చదవండి..PM Kisan: పీఎం కిసాన్ నిధులు రాలేదా? ఇలా చేయండి.. మీ డబ్బులు మీ ఖాతాలో వెంటనే పడతాయి!
ఇటివలే పీఎం కిసాన్ 17వ విడత నిధులు విడుదలయ్యాయి. అయితే కొంతమందికి అర్హత ఉన్నా తమకు మనీ ట్రాన్స్ఫర్ అవ్వలేదని ఫిర్యాదులు చేస్తున్నారు. ఒకవేళ మీ ఇన్స్టాల్మెంట్ నిలిచిపోయి ఉంటే 1800115526 టోల్ ఫ్రీ నంబర్ను సంప్రదించవచ్చు.
Translate this News: