మహారాష్ట్రలో రాజకీయాలు రాజుకున్నాయి. అధికార, విపక్ష పార్టీల మధ్య కుటుంబ రాజకీయాలపై నేతలు మాటల తూటాలు పేలుస్తున్నారు. ఇటీవల శివసేన (UTB) అధినేత, మాజీ ముఖ్యమంత్రి ఉద్ధవ్ ఠాక్రే చేసిన వ్యాఖ్యలపై సీఎం ఏక్నాథ్ షిండే మండిపడ్డారు. 2019 ఎన్నికల్లో తన కొడుకుని లోక్సభ అభ్యర్థిగా పోటీలోకి దింపడాన్ని సమర్థించుకున్నారు. అయితే తమ పార్టీకి ఉన్నత విద్యావంతులు.. యువ నేతల అవసరం వచ్చిందని అందుకే తన కొడుకుని బరిలోకి దింపాల్సి వచ్చిందని తెలిపారు.
పూర్తిగా చదవండి..Eknath Shinde: అలా చేసినందుకే ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని కూల్చేశాం: ఏక్నాథ్ షిండే
కుటుంబ రాజకీయాలకు ముగింపు పలకాలన్న మాజీ సీఎం ఉద్దవ్ ఠాక్రే వ్యాఖ్యలపై సీఎం ఏక్నాథ్ షిండే స్పందించారు. తమ పార్టీకి ఉన్నత విద్యావంతులు అవసరం రావడంవల్లే తన కొడుకుని ఎన్నికల బరిలోకి దింపానన్నారు. రాష్ట్రాన్ని వెనక్కి తీసుకెళ్లడంతోనే ఉద్ధవ్ ప్రభుత్వాన్ని కూలదోశామన్నారు.
Translate this News: