YCP Leader Pinnelli Ramakrishna Reddy EVM Break Case : ఏపీ (Andhra Pradesh) లో జరిగిన సార్వత్రిక ఎన్నికల (General Elections) సమయంలో పల్నాడు జిల్లా పాల్వాయి గేటు పోలింగ్ బూత్ లో ఈవీఎంని పగలకొట్టిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డి (Pinnelli Ramakrishna Reddy) ని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఆయనను తొలిరోజు విచారించడానికి అధికారులు ప్రయత్నించగా…పిన్నెల్లి సరిగా సహకరించలేదని తెలిసింది.
పూర్తిగా చదవండి..Pinnelli Ramakrishna Reddy : నాకు తెలియదు.. నేను వెళ్లలేదు..!
ఈవీఎంని పగలకొట్టిన కేసులో వైసీపీ నేత పిన్నెల్లి రామకృష్ణారెడ్డిని అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. తొలిరోజు విచారించడానికి అధికారులు ప్రయత్నించగా...పిన్నెల్లి సరిగా సహకరించలేదని తెలిసింది.అధికారులు ఏ ప్రశ్నలు అడిగినప్పటికీ నేను వెళ్లలేదు..నాకు తెలియదు..అని మాత్రమే చెప్పారు.
Translate this News: