Uttarakhand Floods : ఉత్తరాఖండ్ లోని గౌరీకుండ్ వద్ద మందాకిని నదికి వరద పోటెత్తటంతో 13 మంది గల్లంతయ్యారు. దాదాపు 12 వరకూ షాపులు గల్లంతయ్యాయి. ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు వెంటనే రంగంలోకి దిగి రెస్క్యూ ఆపరేషన్ నిర్వహిస్తున్నాయి. ఆగకుండా వర్షాలు పడుతుండటంతో రెస్క్యూ ఆపరేషన్ కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
పూర్తిగా చదవండి..ఉత్తరాఖండ్ లో మెరుపు వరదలు, 13మంది గల్లంతు
ఉత్తరాఖండ్ లో వరద విలయం సృష్టించటం కొత్త కాదు. ఈ దఫా భారీ వర్షాలకు తోడు మందాకిని పొంగి ప్రవహించటంతో 13 మంది గల్లంతయ్యారు. 2013లోనూ ఈ ప్రాంతంలో భారీ ప్రాణనష్టం సంభవించింది.
Translate this News: