Pawan Kalyan: మరోసారి పవన్కళ్యాణ్ కి అస్వస్థత.. పర్యటనకు బ్రేక్ ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురైయ్యారు. తీవ్ర జ్వరం రావడంతో పవన్ ఎలమంచిలి పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి అనకాపల్లి సభ తర్వాత పవన్కి జ్వరం వచ్చినట్లు తెలుస్తోంది. By Jyoshna Sappogula 08 Apr 2024 in ఆంధ్రప్రదేశ్ Latest News In Telugu New Update షేర్ చేయండి Pawan Kalyan Suffering From Fever: ఎన్నికల ప్రచారంలో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ మరోసారి అస్వస్థతకు గురైయ్యారు. తీవ్ర జ్వరం రావడంతో పవన్ ఎలమంచిలి పర్యటన రద్దు చేసుకున్నట్లు తెలుస్తోంది. నిన్న రాత్రి అనకాపల్లి సభ తర్వాత పవన్కి జ్వరం వచ్చిందని దీంతో అనకాపల్లి నుండి హైదరాబాద్ తిరిగి ప్రయాణం జనసేన నేతలు అంటున్నారు. Also Read: బీ కేర్ ఫుల్.. కొత్త వైరస్ కలకలం.. రేపు పిఠాపురంలో జనసేన ఆఫీస్ ప్రారంభించనున్నారు. ఉత్తరాంధ్ర పర్యటన రద్దు చేసుకుని పవన్ పిఠాపురం వెళతారని సమాచారం. ప్రచారంలో ఎండల వేడిని తట్టుకోలేకపోవడంతో ఇలా ఆనారోగ్యం పాలవుతున్నట్లు జనసేన నేతలు అంటున్నారు. #janasena #ap-elections-2024 #pawan-kalyan మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి