Supreme Court: కోల్కతా ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది. లేనిపక్షంలో వైద్యులంతా కూడా ప్రతికూల చర్యలు ఎదుర్కోవాల్సి ఉంటుందని సుప్రీం గట్టిగా చెప్పింది.
పూర్తిగా చదవండి..Supreme Court: సాయంత్రానికి విధుల్లో చేరాలి..నిరసన చేస్తున్న వైద్యులకు సుప్రీం ఆదేశాలు!
ట్రైనీ డాక్టర్ హత్యాచారం కేసుపై నిరసన చేస్తున్న బెంగాల్ వైద్యులు మంగళవారం సాయంత్రం 5 గంటలలోపు తిరిగి విధుల్లోకి చేరాలని సుప్రీంకోర్టు ఆదేశాలు జారీ చేసింది.28 రోజులుగా సమ్మె చేస్తున్నట్లు ప్రభుత్వం కోర్టుకు తెలియజేసింది.దీని వల్ల 23 మంది సాధారణ పౌరులు మరణించినట్లు పేర్కొంది.
Translate this News: