Raj Tharun: రాజ్ తరుణ్ - లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. 3 డిమాండ్లతో లావణ్య నిరాహార దీక్ష

రాజ్ తరుణ్- లావణ్య ప్రేమ వ్యవహార కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. 3 డిమాండ్లతో లావణ్య నిరాహార దీక్ష చేయబోతున్నట్లు తెలిపింది. 1. మాల్విని రాజ్‌తరుణ్‌ విడిచిపెట్టాలి. 2. రాజ్‌తరుణ్‌ తనను భార్యగా అంగీకరించాలి. 3. మాల్వి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది.

New Update
Raj Tharun: రాజ్ తరుణ్ - లావణ్య కేసులో కొత్త ట్విస్ట్.. 3 డిమాండ్లతో లావణ్య నిరాహార దీక్ష

Raj Tharun: టాలీవుడ్ నటుడు రాజ్‌తరుణ్‌ లావణ్య కేసు రోజుకో మలుపు తిరుగుతోంది. తాజాగా వీరి ప్రేమ వ్యవహారం కేసులో మరో కొత్త ట్విస్ట్ చోటు చేసుకుంది. ఈ కేసులో పోలీసుల తీరు పై లావణ్య తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేసింది. పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేసి ఇన్నిరోజులు రోజులవుతున్నా రాజ్ తరుణ్, మాల్విలను విచారించకపోవడంపై ఆవేదనను వ్యక్తం చేసింది.

లావణ్య డిమాండ్స్

దీంతో నిరాహార దీక్షకు సిద్దమవుతున్నట్లు తెలిపింది. 3 డిమాండ్లతో లావణ్య నిరాహార దీక్ష చేయనున్నట్లు సమాచారం. మొదటిది మాల్విని రాజ్‌తరుణ్‌ విడిచిపెట్టాలి, రెండవది రాజ్‌తరుణ్‌ నన్ను భార్యగా అంగీకరించాలి, మూడవది మాల్వి కుటుంబంపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేసింది. రాజ్‌తరుణ్‌, మాల్వి ఇప్పటికీ కలిసే ఉంటున్నారని ఆరోపణలు చేసింది.

Also Read: Devi Sri Prasad: హైదరాబాద్‪‌లో దేవిశ్రీ ప్రసాద్ లైవ్ కాన్సెర్ట్.. టికెట్స్ ఇక్కడ బుక్ చేసుకోండి..? - Rtvlive.com

Advertisment
తాజా కథనాలు