తిరుమల(Title)లో బ్రహ్మోత్సవాలు(brahmotsavam) ప్రారంభం అయ్యాయి. గత నెలలో వార్షిక బ్రహ్మోత్సవాలు జరగగా, నేటి నుంచి నవరాత్రి(Navaratri) బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. తిరుపతి కొండపై మూడేళ్లకు ఒకసారి రెండు బ్రహ్మోత్సవాలు జరుగుతాయి. 9 రోజుల పాటు నవరాత్రి బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. నిన్న సాయంత్రం తిరుపతి కొండపై బ్రహ్మోత్సవాల ముందస్తు కార్యక్రమం అంగురార్పణం జరిగింది. మరోవైపు ప్రస్తుతం దశస సెలవులు కావడంతో భక్తులు పెద్ద సంఖ్యలో వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. దీంతో టీటీడీ అధికారులు ముందస్తు జాగ్రత్తలు తీసుకున్నారు. ఈనెల 23 వరకు శ్రీవారి ఆర్జిత సేవలను టీటీడీ రద్దు చేసింది. శ్రీవారి నవరాత్రి బ్రహ్మోత్సవాల్లో మొదటిరోజు శ్రీదేవి భూదేవి సమేత మలయప్పస్వామివారు బంగారు తిరుచ్చిపై ఆలయ నాలుగు మాడ వీధుల్లో విహరించి భక్తులను కటాక్షిస్తారు.
పూర్తిగా చదవండి..Tirumala: తిరుమలలో ప్రారంభమైన నవరాత్రి బ్రహ్మోత్సవాలు.. స్వాగత తోరణాలతో ఆహ్వానం!
తిరుమలలో 9 రోజుల పాటు జరగనున్న నవరాత్రి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. నవరాత్రి బ్రహ్మోత్సవాలలో అక్టోబరు 19న గరుడ వాహన సేవ, అక్టోబర్ 20న పుష్పక విమానం, అక్టోబర్ 22న స్వర్ణ రథోత్సవం, అక్టోబర్ 23న చక్రస్నాన మహోత్సవం సహా పలు విశిష్ట కార్యక్రమాలు ఉంటాయి. 19 సాయంత్రం 6:30కు శ్రీవారి గరుడోత్సవం జరగనుంది.
Translate this News: