రాహుల్‌ గాంధీకి బిగ్ షాక్.. ఆ కేసులో పుణె కోర్టు సమన్లు!

కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. సావర్కర్ పరువు నష్టం కేసులో పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.  అక్టోబర్ 23న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. 

New Update
Parliament special session 🔴 LIVE: మహిళా రిజర్వేషన్ బిల్లును లోక్‌సభ ఆమోదం

Rahul Gandhi : కాంగ్రెస్‌ అగ్రనేత రాహుల్‌ గాంధీకి బిగ్ షాక్ తగిలింది. సావర్కర్ పరువు నష్టం కేసులో పుణె ప్రత్యేక కోర్టు సమన్లు జారీ చేసింది.  అక్టోబర్ 23న కోర్టులో హాజరుకావాలని ఆదేశించింది. 

ఈ మేరకు 2023 లండన్‌లో జరిగిన ఓ కార్యక్రమంలో రాహుల్‌ గాంధీ.. వినాయక్ దామోదర్ సావర్కర్ పై తీవ్ర వ్యాఖ్యలు చేశారంటూ సావర్కర్‌ మనవడు సత్యకి సావర్కర్‌ పుణె కోర్టు పరువు నష్టం దావా దాఖలు చేశారు. ఇందుకు ఆధారాలు లభించడంతో పోలీసులు కేసు నమోదు చేయగా.. గత నెలలో జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ (ఎఫ్‌ఎంఎఫ్‌సి) కోర్టు నుంచి ఎంపీలు, ఎమ్మెల్యేల ప్రత్యేక కోర్టుకు బదిలీ అయింది. ఈ క్రమంలోనే శుక్రవారం విచారించిన కోర్టు విచారణకు హాజరు కావాలంటూ రాహుల్ గాంధీని ఆదేశించింది. 

Also Read :  విషాదం.. ఒకే కుటుంబంలో ముగ్గురు ఆత్మహత్య

Advertisment
తాజా కథనాలు