New Update
/rtv/media/media_files/2025/02/08/m0SgETJgYpjt9gDFxOb8.jpg)
Parvesh Verma
ఢిల్లీ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల్లో బీజేపీ విజయం దిశగా దూసుకుపోతుంది. మాజీ సీఎం,ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్ అరవింద్ కేజ్రీవాల్ న్యూఢిల్లీ స్థానం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. బీజేపీకి చెందిన పర్వేశ్ వర్మ ఇక్కడి నుండి 3 వేల 182 ఓట్ల తేడాతో గెలిచారు. ఇప్పుడు ఆయన బీజేపీ సీఎం రేసులో ఉన్నారు. ఢిల్లీ నుంచి బీజేపీ తరుపున ఆయనే సీఎం కావొచ్చునని తెలుస్తోంది. ఈయన కోద్దిసేపటి క్రితమే హోం శాఖ మంత్రి అమిత్ పాతో భేటీ అయ్యారు.
తాజా కథనాలు