🔴 LIVE UPDATES: పార్లమెంట్ లో జమిలీ ఎన్నికల బిల్లు పార్లమెంట్ తో పాటు, రాష్ట్రాల అసెంబ్లీల ఎన్నికలకు ఒకేసారి ఎన్నికలు జరపడమే లక్ష్యగా కేంద్రంలోని మోదీ సర్కార్ ఈ రోజు లోక్ సభలో బిల్లును ప్రవేశ పెట్టింది. ఈ బిల్లును కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ ప్రవేశపెట్టారు. By Nikhil 17 Dec 2024 | నవీకరించబడింది పై 17 Dec 2024 14:50 IST in నేషనల్ రాజకీయాలు New Update షేర్ చేయండి Dec 17, 2024 14:50 IST జమిలి ఎన్నికల బిల్లుకు బేషరతుగా మద్దతు తెలిపిన టీడీపీ జమిలి ఎన్నికల బిల్లుకు బేషరతుగా మద్దతు తెలిపిన టీడీపీ. జమిలి బిల్లుకు మద్దతిస్తున్నట్లు తెలిపిన కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ #AndhraPradesh pic.twitter.com/Y1vWvDXHbw — Telugu Desam Party (@JaiTDP) December 17, 2024 Dec 17, 2024 13:36 IST బిల్లును వ్యతిరేకించిన పార్టీలు (ఇప్పటి వరకు) - కాంగ్రెస్- సమాజ్వాదీ- తృణమూల్ కాంగ్రెస్- డీఎంకే (జేపీసీకి సిఫార్సు చేయాలని డిమాండ్)- ఇండియన్ యూనియన్ ముస్లిం లీగ్- శివసేన (ఉద్దవ్ వర్గం) Dec 17, 2024 13:34 IST కొత్త పార్లమెంట్ భవనలో ఫస్ట్ టైం ఎలక్ట్రానిక్ ఓటింగ్ Dec 17, 2024 13:34 IST మద్దతుగా 220 మంది ఓటింగ్ Dec 17, 2024 13:34 IST జమిలీ ఎన్నికలను వ్యతిరేకిస్తూ 149 మంది సభ్యుల ఓటింగ్ Dec 17, 2024 13:33 IST సాధారణ మెజారిటీతో బిల్లుకు అనుమతి Dec 17, 2024 12:47 IST లోక్సభలో జమిలి ఎన్నికల బిల్లు.. ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి దేశవ్యాప్తంగా ఒకేసారి ఎన్నికలు నిర్వహించేందుకు కేంద్రప్రభుత్వం ఒకే దేశం-ఒకే ఎన్నికను తీసుకొచ్చింది. దీనికి సంబంధించిన బిల్లులను లోక్సభలో కేంద్ర న్యాయశాఖ మంత్రి అర్జున్రామ్ మేఘ్వాల్ ప్రవేశపెట్టారు. Dec 17, 2024 12:24 IST బిల్లును వ్యతిరేకిస్తున్న కాంగ్రెస్ Dec 17, 2024 12:12 IST పార్లమెంట్ లో జమిలి ఎన్నికల బిల్లును ప్రవేశపెట్టిన న్యాయశాఖ మంత్రి అర్జున్ రామ్ Dec 17, 2024 12:00 IST వన్ నేషన్ వన్ ఎలక్షన్ బిల్లుకు టీడీపీ మద్దతు #WATCH | On One Nation One Election Bill, TDP MP Lavu Sri Krishna Devarayalu says, "We are supporting this One Nation One Election Bill because it is a pro-development Bill. This Bill will help in good governance in the country. Whenever there is a discussion on development,… pic.twitter.com/kdo637n7PF — ANI (@ANI) December 17, 2024 Dec 17, 2024 11:59 IST రాజ్యసభలో రాజ్యాంగంపై చర్చను ప్రారంభించిన సభా నాయకుడు జగత్ ప్రకాష్ నడ్డా Dec 17, 2024 11:59 IST భారత్ ప్రజాస్వామ్యానికి తల్లి ప్రధాని నరేంద్రమోదీ చెప్పినట్లుగా, భారతదేశం అతిపెద్ద ప్రజాస్వామ్యం మాత్రమే కాదు, ప్రజాస్వామ్యానికి తల్లి. Dec 17, 2024 11:58 IST కాంగ్రెస్ నిరసన బంగ్లాదేశ్లో మైనారిటీలపై జరుగుతున్న అఘాయిత్యాలపై పార్లమెంట్ హౌస్ కాంప్లెక్స్లో కాంగ్రెస్ ఎంపీల నిరసన Dec 17, 2024 11:55 IST జమిలి ఎన్నికల బిల్లుకు సిద్ధం.. సభకు హాజరుకావాలని ఎంపీలకు బీజేపీ విప్ జారీ.. మంగళవారం జరగనున్న పార్లమెంటు సమావేశాలకు తమ ఎంపీలు తప్పనిసరిగా హాజరుకావాలని బీజేపీ విప్ జారీ చేసింది. లోక్సభలో కీలక అంశాలపై చర్చ జరగనుందని.. ఎవరూ కూడా మిస్ కావొద్దని సూచించింది. మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి Advertisment సంబంధిత కథనాలు Advertisment Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి