వాటి ధరలు పెంపు.. కేంద్రం సంచలన నిర్ణయం!

కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. గోధుమ మద్దతు ధర క్వింటాల్ కు రూ.150 పెంచింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

PM Modi: కొత్త సంవత్సరంలో మహిళలకు మోదీ సర్కార్ గుడ్ న్యూస్..ఆ స్కీమ్ పొడిగించే ఛాన్స్..?
New Update

Central Cabinet: ఈరోజు ఢిల్లీలో ప్రధాని మోదీ అధ్యక్షతన కేంద్ర కేబినెట్ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో కేంద్ర కేబినెట్ సంచలన నిర్ణయాలు తీసుకుంది. గోధుమ మద్దతు ధర క్వింటాల్ కు రూ.150 పెంచింది. అలాగే కేంద్ర ప్రభుత్వం ఉద్యోగులకు దీపావళి కానుకగా డీఏ 3 శాతం పెంచుతూ నిర్ణయం తీసుకుంది.

Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి
Subscribe