New Update
Advertisment
కాంగ్రెస్ అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రాజేసేందుకు బీజేపీ జమ్మూకశ్మీర్ను ఓ పావుగా వాడుకుంటోందని ఆరోపణలు చేశారు.