అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా: ప్రియాంక గాంధీ

కాంగ్రెస్‌ అధికారంలోకి రాగానే జమ్మూకశ్మీర్‌కు రాష్ట్ర హోదా పునరుద్ధరిస్తామని ఆ పార్టీ నేత ప్రియాంక గాంధీ అన్నారు. దేశవ్యాప్తంగా భావోద్వేగాలను రాజేసేందుకు బీజేపీ జమ్మూకశ్మీర్‌ను ఓ పావుగా వాడుకుంటోందని ఆరోపణలు చేశారు.

Priyanka gandhi
New Update
#telugu-news #national-news
Advertisment
Here are a few more articles:
తదుపరి కథనాన్ని చదవండి