Murder : తమిళనాడు (Tamilnadu) రాష్ట్రంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఆరుగురు వ్యక్తులు కత్తులతో నరికి చంపారు (Six People Killed A Man). ప్రాణభయంతో అతడు పరుగులు తీయగా వెంటపడి వేటాడి కత్తులతో నరికి చంపారు. ఈ సంఘటన జరిగేటప్పుడు చుట్టూ జనం ఉన్నా ఎవరూ కూడా ఆపడానికి ప్రయత్నం చేయలేదు. ఈ దృశ్యాలన్నీ సమీపంలోని సీసీ టీవీలో నమోదు కావడంతో అవి సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి.
పూర్తిగా చదవండి..Tamilnadu : నడిరోడ్డు పై ఓ వ్యక్తిని కత్తులతో నరికి చంపిన 6 గురు దుండగులు..
తమిళనాడు రాష్ట్రంలో అందరూ చూస్తుండగా నడిరోడ్డుపై ఓ వ్యక్తిని ఆరుగురు వ్యక్తులు కత్తులతో నరికి చంపిన ఘటన కలకలం రేపింది.ఘటన స్థలంలో హత్యకు సంబంధించి రికార్డ్ అయిన సీసీటీవి దృశ్యాలు ఇప్పుడు వైరల్ గా మారాయి.
Translate this News: