Attack On YCP Leader : మరో వైసీపీ నేతపై మర్డర్ అటెంప్ట్.. కృష్ణా జిల్లాలో కలకలం AP: ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసీపీ నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావు పై హత్యాయత్నం జరిగింది. నిన్న రాత్రి 11 గంటలకు ఆయనపై గుర్తు తెలియని దుండగులు దాడి చేశారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసుకొని విచారణ చేపట్టారు. By V.J Reddy 04 Aug 2024 in ఆంధ్రప్రదేశ్ టాప్ స్టోరీస్ New Update షేర్ చేయండి NTR District : ఎన్టీఆర్ జిల్లా పెనుగంచిప్రోలు మండలం కొనకంచి క్రాస్ రోడ్డు వద్ద నవాబుపేట వైసీపీ (YCP) నాయకుడు గింజుపల్లి శ్రీనివాసరావు పై హత్యాయత్నం జరిగింది. రాత్రి 11గంటల సమయంలో శ్రీనివాసరావు కారును ధ్వంసం చేసి కర్రలతో దాడి చేశారు ప్రత్యర్థులు. తీవ్ర గాయాలపాలైన శ్రీనివాసరావును జగ్గయ్యపేట ప్రభుత్వ ఆసుపత్రి (Jaggaiahpet Government Hospital) కి తరలించారు. దీనిపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణ చేపట్టారు. https://rtvlive.com/wp-content/uploads/2024/08/WhatsApp-Video-2024-08-04-at-11.49.32-AM.mp4" poster="https://rtvlive.com/wp-content/uploads/2024/08/YCP-LEADER-MURDER.jpg"> Also Read : ఫిల్మ్ ఫేర్ అవార్డ్స్.. తమిళ్ లో సత్తా చాటిన ‘చిత్తా’, ‘పొన్నియిన్ సెల్వన్2’ #andhra-pradesh #jaggaiahpet #attack-on-ycp-leader మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి! ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి ఇప్పుడే సభ్యత్వం పొందండి సంబంధిత కథనాలు Advertisment తాజా కథనాలు తదుపరి కథనాన్ని చదవండి