భారత్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. ఇటీవల ఆఫ్రీకా నుంచి ఇండియాకు వచ్చిన ఓ వ్యక్తిలో ఎంపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అనుమానంగా ఉందని కేంద్ర ఆరోగ్యశాఖ తెలిపింది. ఆ తర్వాత అతడిని అత్యవసర చికిత్స కోసం ఆస్పత్రిలో చేర్పించామని.. వైరస్ లక్షణలా ఉన్నాయా ? లేవా ? అని తెలుసుకునేందుకు రక్త పరీక్షలు చేస్తున్నట్లు పేర్కొంది. అయితే తాజాగా ఆ వ్యక్తికి ఎంపాక్స్ లక్షణాలు ఉన్నట్లు అధికారికంగా ప్రకటించింది.
పూర్తిగా చదవండి..BIG BREAKING: భారత్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదు
భారత్లో తొలి మంకీపాక్స్ కేసు నమోదైంది. ఢిల్లీలో ఒకరికి మంకీపాక్స్ లక్షణాలు ఉన్నట్లు కేంద్ర ఆరోగ్యశాఖ అధికారికంగా ప్రకటించింది. బాధితుడికి ఎంపాక్స్ వేరియంట్ అయిన క్లేడ్ 2 సోకినట్లు పేర్కొంది.
Translate this News: