ప్రపంచవ్యాప్తంగా ప్రసిద్ధి చెందిన చైనీస్ మొబైల్ కంపెనీ Xiaomi ఇప్పుడు తక్కువ ధరలో గొప్ప ఫీచర్లతో ఎలక్ట్రిక్ కారును మార్కెట్లోకి విడుదల చేసింది. విశేషమేమిటంటే, లాంచ్ అయిన వెంటనే, Xiaomi ఈ ఎలక్ట్రిక్ కారు కోసం భారీ ఆర్డర్లను అందుకుంది, ఆ తర్వాత కంపెనీ షేర్ల ధరలు భారీగా పెరిగాయి. Xiaomi చైనా లో 5వ అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీగా ఉంది. ఈ కంపెనీ స్మార్ట్ఫోన్ మార్కెట్లో తనదైన ముద్ర వేసింది. తాజాగా ఇప్పుడు ప్రపంచ ఆటోమొబైల్ మార్కెట్లోకి అడుగుపెట్టబోతోంది.
పూర్తిగా చదవండి..China: ఒక సారీ రీఛార్జ్ చేస్తే 800 కిలోమీటర్లు ప్రయాణించే ఎలక్ట్రికల్ కారు!
చైనా లో 5వ అతిపెద్ద స్మార్ట్ఫోన్ తయారీ కంపెనీ గా ఉన్న Xiaomi..ఇప్పుడు ఆటో మొబైల్ రంగంలోకి అడుగుపెట్టింది. తాజాగా మార్కెట్ లోకి ఓ ఎలక్టృికల్ కారును లాంచ్ చేసింది. ఈ కారు ఒకసారి ఛార్జ్ చేస్తే 800 కిలోమీటర్ల వరకు ప్రయాణించగలదు.
Translate this News: